నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం బోప్పాస్పల్లికి చెందిన ఉపాధి కూలీ అబ్దుల్ హఫీజ్(36) వడదెబ్బతో మృతి చెందాడు.
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం బోప్పాస్పల్లికి చెందిన ఉపాధి కూలీ అబ్దుల్ హఫీజ్(36) వడదెబ్బతో మృతి చెందాడు.
అబ్దుల్ హఫీజ్ వారం రోజులుగా స్థానికంగా జరుగుతున్న ఉపాధిహామీ పనులలో పాల్గొంటున్నాడు. మంగళవారం మండుటెండలో గుంతలు తవ్వుతూ కుప్పకూలిపోయూడు.