వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది.
కరీంనగర్: వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన రేణిగుంట టోల్ ప్రాజా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.