
రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రగాయూలపాలైన గులాం సాధికున్నీసా బేగం (48) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.