కాలేజీ ఎందుకు రాలేదని లెక్చరర్ మందలించినందుకు.. | student attemts suicide after lecturer warning in karimnagar district | Sakshi

కాలేజీ ఎందుకు రాలేదని లెక్చరర్ మందలించినందుకు..

Sep 12 2015 6:47 PM | Updated on Nov 6 2018 7:56 PM

కాలేజీకి ఎందుకు రాలేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

కరీంనగర్: కాలేజీకి ఎందుకు రాలేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మట్టపల్లిలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిని కాలేజీకి ఎందుకు రాలేదని అడగడంతో అవమానంగా భావించిన  విద్యార్థిని పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement