వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
(గీసుకొండ)
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత
Published Tue, Feb 10 2015 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement