ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఎన్ఎస్యూ, బీసీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్పుల కోసం విద్యార్థుల ధర్నా
Published Thu, Jan 21 2016 12:54 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement