మినీ బస్సు, కారు ఢీ : ఇద్దరు మృతి | Two dies in Road accident in Janagama district | Sakshi

మినీ బస్సు, కారు ఢీ : ఇద్దరు మృతి

Feb 2 2018 7:32 AM | Updated on Aug 30 2018 4:15 PM

జనగామ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడారం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు రఘనాథపల్లిలోని పోలీస్ స్టేషన్‌ సమీపంలో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. మినీ బస్సు బోల్తాపడటంతో అందులోని 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీపీ సుధీర్‌ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement