
సాక్షి,కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Published Sat, May 12 2018 3:50 PM | Last Updated on Sat, May 12 2018 4:02 PM
సాక్షి,కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment