కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం | Woman attempts Suicide | Sakshi

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Published Mon, Jul 27 2015 3:04 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Woman attempts Suicide

చివ్వెంల (నల్లగొండ) : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గాయంవారిగూడెంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

వివరాల ప్రకారం... గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రెమడాల లింగమ్మ(35) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, కాపాడేందుకు యత్నించిన మరో ముగ్గురు కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement