సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు! | detect tests in sunanda case | Sakshi
Sakshi News home page

సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!

Published Sat, May 16 2015 2:16 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు! - Sakshi

సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని స్థానిక కోర్టును కోరారు. పోలీసుల అభ్యర్థనపై స్థానిక కోర్టు వచ్చే బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement