కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ | Two years' bonus for central government employees: Jaitley | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Published Tue, Aug 30 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో  పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది.  గత రెండు సం.రాలుగా  పెండింగ్ లో ఉన్న బోనస్  చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు.  ఈ డబుల్ బొనాంజాతో దాదాపు  33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.   రెండు సంవత్సరాలుగా  పెండింగ్లో  ఉన్న తమ  వార్షిక బోనస్  చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం  2014-15 ,  2015-16  సం.రాల  బోనస్  విడుదల  కానుంది.   తరువాత ఇది  7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  విలేఖరులకు చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement