ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy to meet ysrcp MPs, tomorrow | Sakshi
Sakshi News home page

ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్

Published Fri, Jul 17 2015 6:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్ - Sakshi

ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు కోట్లు కేసు పార్లమెంట్లో చర్చకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement