ఎమ్మార్పీఎస్‌ ఆందోళన: భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | MRPS followers dharna at yadadri | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ ఆందోళన: భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Dec 26 2017 1:27 PM | Updated on Dec 26 2017 1:27 PM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

సాక్షి, యాదాద్రి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మంగళవారం వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాను అడ్డుకుని కార్యకర్తల ఆందోళనను విరమింప జేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement