మేమొస్తే లక్ష ఎకరాలకు నీరు | raithu porubata in atmakur | Sakshi
Sakshi News home page

మేమొస్తే లక్ష ఎకరాలకు నీరు

Jan 8 2017 12:08 AM | Updated on Mar 21 2024 7:07 PM

raithu porubata in atmakur1
1/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur2
2/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur3
3/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur4
4/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur5
5/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur6
6/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur7
7/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur8
8/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur9
9/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

raithu porubata in atmakur10
10/10

2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతుపోరుబాట పేరుతో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement