
రాజన్న సన్నిధిలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం ఉదయం 10.50 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది

ఈవో కొప్పుల వినోద్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, మున్సిపల్ తరఫున కమిషనర్ అన్వేశ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు

ఆలయ స్థానాచార్యులు నమిలకొండ ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో కల్యాణం జరిగింది

ఈ కార్యక్రమాన్ని భక్తులు ఎల్ఈడీ టీవీల్లో వీక్షించారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు











