
బంజారాహిల్స్లోని హరికృష్ణ హోటల్లో ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లో గురువారం నిర్వహించారు

ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమంలో సినీతార ప్రతీక మిశ్రా, మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం పాల్గొన్నారు

వివిధ డిజైన్ల డైమండ్ ఆభరణాలు ధరించి సందడి చేశారు. మోడల్స్ ఆభరణాలను ధరించి ఆకట్టుకున్నారు











