గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్(ఫోటోలు) | Sakshi
Sakshi News home page

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్(ఫోటోలు)

Published Sat, Apr 27 2024 12:37 PM | Updated 30 Min Ago

1/18

బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శ్వేతాబసు ప్రసాద్‌. కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది.

2/18

కొత్తబంగారు లోకం చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. అందులో ‘ఏ..క..డా’అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ అప్పట్లో బాగా వైరల్‌ అయింది

3/18

తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈమె టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ కథల ఎంపిక విషయంలో విఫలం అయిది. దీంతో సరైన హిట్లు అందుకోలేకపోయింది.

4/18

కొత్తబంగారు లోకం తర్వాత ఆమె నటించిన కాస్కో, రైడ్‌, ‘కళావర్ కింగ్’ వంటి తెలుగు చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.

5/18

6/18

టాలీవుడ్‌లో ఆఫర్స్‌ రాకపోవడంతో బాలీవుడ్‌ వెళ్లిపోయింది. బద్రీనాథ్ కీ దుల్హనియా’ అనే సినిమాలో వదిన పాత్రగా మెప్పించిన శ్వేతా.. ఆ తర్వాత ఒకటి రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది.

7/18

2018లో డైరెక్టర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది.

8/18

టాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ బ్యూటీని ఎప్పుడో మర్చిపోయారు. గతంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో నెట్టింట కూడా అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు

9/18

చాలా రోజుల తర్వాత తాజాగా శ్వేతా బసు తన ఫోటోలోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

10/18

బొద్దుగా ఉండే ఈ బ్యూటీ..బాగా సన్నబడి మరింత అందంగా తయారైంది

11/18

ప్రస్తుతం బాలీవుడ్‌లో చిన్న చిన్న సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తోంది.

12/18

13/18

14/18

15/18

16/18

17/18

18/18

Advertisement
Advertisement