
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు- సాయి దంపతులు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు- వెంకట దత్త సాయి వివాహం డిసెంబరు 22న ఘనంగా జరిగింది

రాజస్తాన్లో పెళ్లి వేడుక ముగిసిన అనంతరం హైదరాబాద్లో సింధు- సాయి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది

ఇక తాజాగా ఈ కొత్త జంట తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించారు

శ్రీవారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు









