వైఎస్ఆర్ కి వైఎస్ జగన్ నివాళి | YS Jagan and family pays tribute to YSR at Idupulapaya | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కి వైఎస్ జగన్ నివాళి

Published Wed, Dec 24 2014 11:28 AM | Last Updated on

YS Jagan and family pays tribute to YSR at Idupulapaya - Sakshi1
1/5

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

YS Jagan and family pays tribute to YSR at Idupulapaya - Sakshi2
2/5

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

YS Jagan and family pays tribute to YSR at Idupulapaya - Sakshi3
3/5

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

YS Jagan and family pays tribute to YSR at Idupulapaya - Sakshi4
4/5

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

YS Jagan and family pays tribute to YSR at Idupulapaya - Sakshi5
5/5

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

Advertisement

పోల్

Advertisement