-
సాగర్కు ఓనర్ తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్జైన్ స్పష్టం చేశారు.
-
నిర్లక్ష్యం జరిగితే సహించం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–1.. ఇది చాలా సీరియర్ అంశం. ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. మళ్లీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి.
Thu, May 01 2025 03:49 AM -
కర్రి గుట్టలపై బేస్ క్యాంప్ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కర్రి గుట్టలపై భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
Thu, May 01 2025 03:46 AM -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. అటు ఉత్తీర్ణతా శాతంలోనూ, ఇటు అత్యధిక మార్కుల్లోనూ అసాధారణ ప్రతిభను కనబర్చి ఔరా అనిపించారు.
Thu, May 01 2025 03:38 AM -
హబ్బుకు జబ్బు!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రధాన నగరాలకు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నెలకొల్పిన ఐటీ హబ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
Thu, May 01 2025 03:34 AM -
ప్రక్షాళన దిశగా సీఎం పేషీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి తన కార్యాలయ (సీఎంఓ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
Thu, May 01 2025 03:27 AM -
శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు...
Thu, May 01 2025 03:19 AM -
అడవి పిలిచింది!
‘అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది.
Thu, May 01 2025 03:13 AM -
ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు లాభాల దుమ్ము రేపుతున్నాయి. గతేడాది అక్టోబర్ మొదలు విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలు చేపట్టడంతో సెకండరీ మార్కెట్లు క్షీణపథం పట్టాయి.
Thu, May 01 2025 03:06 AM -
అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Thu, May 01 2025 03:00 AM -
‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో...
Thu, May 01 2025 02:55 AM -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.
Thu, May 01 2025 02:50 AM -
చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.
Thu, May 01 2025 02:46 AM -
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు.
Thu, May 01 2025 02:13 AM -
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Thu, May 01 2025 02:13 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు.
Thu, May 01 2025 02:13 AM -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి.
Thu, May 01 2025 02:13 AM -
వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్
ఎన్టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా
Thu, May 01 2025 02:13 AM -
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు.
Thu, May 01 2025 02:13 AM -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
Thu, May 01 2025 02:13 AM -
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు.
Thu, May 01 2025 02:13 AM -
కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం
కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు.
Thu, May 01 2025 02:13 AM -
" />
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు
Thu, May 01 2025 02:11 AM -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది..
Thu, May 01 2025 02:11 AM -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియబేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు
Thu, May 01 2025 02:11 AM
-
సాగర్కు ఓనర్ తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్జైన్ స్పష్టం చేశారు.
Thu, May 01 2025 03:52 AM -
నిర్లక్ష్యం జరిగితే సహించం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–1.. ఇది చాలా సీరియర్ అంశం. ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. మళ్లీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి.
Thu, May 01 2025 03:49 AM -
కర్రి గుట్టలపై బేస్ క్యాంప్ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కర్రి గుట్టలపై భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
Thu, May 01 2025 03:46 AM -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. అటు ఉత్తీర్ణతా శాతంలోనూ, ఇటు అత్యధిక మార్కుల్లోనూ అసాధారణ ప్రతిభను కనబర్చి ఔరా అనిపించారు.
Thu, May 01 2025 03:38 AM -
హబ్బుకు జబ్బు!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రధాన నగరాలకు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నెలకొల్పిన ఐటీ హబ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
Thu, May 01 2025 03:34 AM -
ప్రక్షాళన దిశగా సీఎం పేషీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి తన కార్యాలయ (సీఎంఓ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
Thu, May 01 2025 03:27 AM -
శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు...
Thu, May 01 2025 03:19 AM -
అడవి పిలిచింది!
‘అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది.
Thu, May 01 2025 03:13 AM -
ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు లాభాల దుమ్ము రేపుతున్నాయి. గతేడాది అక్టోబర్ మొదలు విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలు చేపట్టడంతో సెకండరీ మార్కెట్లు క్షీణపథం పట్టాయి.
Thu, May 01 2025 03:06 AM -
అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Thu, May 01 2025 03:00 AM -
‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో...
Thu, May 01 2025 02:55 AM -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.
Thu, May 01 2025 02:50 AM -
చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.
Thu, May 01 2025 02:46 AM -
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు.
Thu, May 01 2025 02:13 AM -
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Thu, May 01 2025 02:13 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు.
Thu, May 01 2025 02:13 AM -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి.
Thu, May 01 2025 02:13 AM -
వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్
ఎన్టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా
Thu, May 01 2025 02:13 AM -
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు.
Thu, May 01 2025 02:13 AM -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
Thu, May 01 2025 02:13 AM -
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు.
Thu, May 01 2025 02:13 AM -
కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం
కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు.
Thu, May 01 2025 02:13 AM -
" />
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు
Thu, May 01 2025 02:11 AM -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది..
Thu, May 01 2025 02:11 AM -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియబేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు
Thu, May 01 2025 02:11 AM