LPU
-
ప్లేస్మెంట్లో ఎల్పీయూ సత్తా.. ఏకంగా 10 లక్షలపైనే ప్యాకేజీలు.. అదీ ఏకంగా 1,700 మందికి!!
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్పీయూకు ఉన్న అధిక డిమాండ్కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు. -
LPU: రూ. 3 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్స్లో మరోసారి ఎల్పీయూ సత్తా
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)కి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్ మహమ్మద్ ఓ జర్మనీ కంపెనీలో రూ.3కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకుంటున్నారు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్ అయిన యాసిర్ ప్లేస్మెంట్స్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. ఎల్పీయూ విద్యార్థులు ప్లేస్మెంట్లలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఆ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్ మహమ్మద్ ఒక జర్మనీ కంపెనీలో రూ.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకున్నాడు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్ అయిన యాసిర్ ప్లేస్మెంట్స్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇండస్ట్రీలో సరికొత్త సాంకేతిక నైపుణ్యాలైన కృత్రిమ మేధస్సు(AI), మెషిన్ లెర్నింగ్ (ML) ప్రాజెక్టులలో ఆయన పనిచేయనున్నారు. ఎల్పీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక యాసిర్ మరే ఇతర డిగ్రీని అభ్యసించలేదు. ఆ వర్సిటీలో చదువుతున్న సమయంలోనే అక్కడ అందించిన నాణ్యమైన విద్యతో పాటు శిక్షణలో నేర్చుకున్న బలమైన ప్రాథమిక అంశాలు తన అపూర్వ విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఎల్పీయూలో విద్యనభ్యసించి భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన వారిలో యాసిన్ ఒక్కరు మాత్రమే కాదు.. దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ తదితర ప్రపంచవ్యాప్తంగా ఇతర ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో రూ.కోటి అంతకన్నా అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికైన వారిలో వేలాది మంది ఈ వర్సిటీకి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఎల్పీయూ ప్రారంభం నుంచి ప్లేస్మెంట్స్లో మేటిగా నిలుస్తూ తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2000+కు పైగా దిగ్గజ కంపెనీలు ఐఐటీలు/ఐఐఎంలు/ఎన్ఐటీలతో పాటు ఎల్పీయూ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తన ప్రయాణంలో ఎల్పీయూ అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, మద్దతుకు యాసిర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్లేస్మెంట్ సెల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రూ.3కోట్ల వార్షిక వేతన ప్యాకేజీకి ఎంపిక కావడంలో వర్సిటీలో అందించిన శిక్షణ, ప్రాక్టికల్ ట్రైనింగే ఎంతో కీలకంగా పనిచేసిందని చెప్పాడు. అలాగే, ఎల్పీయూలో నిర్వహించిన బోధనేతర కార్యకలాపాలు, ఈవెంట్లు తనలో వ్యక్తిత్వ వికాసంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు ఎంతగానో దోహదం చేశాయని తెలిపాడు. LPU B.Tech. CSE Passout Yasir M. | A Record-Breaking Package of ₹ 3 Crore At a Global MNC in Germany ప్లేస్మెంట్లలో ఇలాంటి రికార్డులు ఎల్పీయూకు కొత్త ఏమీ కాదు. గతంలోనూ భారీ సంఖ్యలో ఇక్కడి ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2022లో ఎల్పీయూలో బీటెక్ గ్రాడ్యుయేట్ హరేకృష్ణ మహ్తో బెంగళూరులోని గూగుల్ కంపెనీలో రూ.64లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. గత కొన్ని బ్యాచ్లు నుంచి చూస్తే 600 మందికి పైగా LPU విద్యార్థులు రూ.10 లక్షల నుంచి రూ.63లక్షల ప్యాకేజీలుతో ఉద్యోగాలు సాధించారు. కాగ్నిజెంట్ 1850మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులను నియమించుకోగా, క్యాప్జెమిని1400+, విప్రో 500+, ఎంఫసిస్530+, హైరేడియస్ 800+ ఇలా పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలు సైతం ఎల్పీయూ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గత కొద్ది సంవత్సరాల్లో 20వేలు కన్నా ఎక్కువ ప్లేస్మెంట్స్/ఇంటర్న్షిప్ల్లో ఎల్పీయూ విద్యార్థులే టాప్లో ఉన్నారు. కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు 5వేలకు పైగా ఆఫర్లు ఇచ్చాయి. ఎల్పీయూ గురించి హరేకృష్ణ ఏమంటున్నారో మీరే వినండి. LPU B.Tech. CSE Graduate Harekrishna Mahto | Hired By Google At 64 LPA | #UnBeatablePlacementsAtLPU ఎల్పీయూ పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ గురించి తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి https://bit.ly/3psMUAO ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్టుగా పాఠ్యప్రణాళిక రూపొందించి.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించడంలో ఎల్పీయూ దానికదే సాటి. గూగుల్, మైక్రోసాఫ్ట్, CompTIA, ట్రాన్సోర్గ్ అనలిటిక్స్, ఐబీఎం వంటి అనేక దిగ్గజ కంపెనీల అధినేతలతో కలిసి విద్యార్థులకు వాస్తవిక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. అలాగే, 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్ కలిగి ఉండటం ద్వారా విదేశాల్లో చదవాలనుకొనే వారికి ఎల్పీయూ అవకాశాలు కల్పిస్తుంది. ఎల్పీయూ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. ఇక్కడ అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది. LPUNEST 2023ప్రవేశ పరీక్షలో ప్రతిభతో పాటు కొన్ని ప్రోగ్రామ్లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను క్లియర్ చేయడంపై అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3psMUAO -
ప్లేస్మెంట్ డ్రైవ్-2022లో ఎల్పీయూ ప్రభంజనం: భారీ ప్యాకేజీతో ప్లేస్మెంట్స్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పీయూ ప్లేస్మెంట్స్లో రికార్డు సృష్టించింది. 2022 ప్లేస్మెంట్లలో రూ. 10- 64 లక్షల వరకూ ప్యాకేజీలతో గత రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త ప్లేస్మెంట్ బెంచ్మార్క్ని తాకింది. అందుకే విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు టాప్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. విద్యార్థులు రికార్డు సంఖ్యలో సూపర్ డ్రీమ్ ప్యాకేజీలను సాధించారు. 2022 సంవత్సరంలో, అగ్రశ్రేణి కంపెనీలలో కొలువులు సాధించిన వారిలో అత్యధిక సంఖ్యలో ఏకంగా 431 మంది ఎల్పీయూ వారే కావడం విశేషం. వీరిలో గూగుల్ లాంటి దిగ్గజాలు సంవత్సరానికి 10-64 లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపిక చేశాయి. బీటెక్ విద్యార్థి పాసౌట్, హరేకృష్ణ 64 లక్షల వార్షిక వేతనాన్ని సాధించారు. కాగా, 2022 బ్యాచ్కు చెందిన విద్యార్థి, అర్జున్ AI/ML డొమైన్లో 63 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఇద్దరూ బెంగుళూరు ఆఫీస్ నుండి పని చేస్తారు. అదేవిధంగా, అమెజాన్ తన విద్యార్థులను 46.4 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేయగా, పలోల్టో వంటి కంపెనీలు 49.4 లక్షల ప్యాకేజీతో విద్యార్థులను నియమించుకున్నాయి. ఈ గణాంకాలతో ఎల్పీయూ సగటు ప్లేస్మెంట్ ప్యాకేజీ దేశంలోనే అత్యధికంగా ఉంది. పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. bit.ly/3O4HouU తమ విద్యార్థుల అద్భుతమైన ప్యాకేజీలు సాధించడంపై ఎల్పీయూ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ మిట్టల్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమ-ఆధారిత విద్యను పాఠ్యాంశాలుగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ, బ్లాక్చెయిన్ లేదా IOT లేదా 3D ప్రింటింగ్ లేదా స్థిరమైన నిర్మాణంలో నిర్దిష్ట ల్యాబ్లతో నిండి ఉన్న ప్రపంచ అతి కొద్ది విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీల్లో ఎల్పీయూ ఒకటిగా ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. 10 లక్షల వరకు ఉన్న ప్యాకేజీలలో వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. 2021కి, కాగ్నిజెంట్ లాంటి 2022 పెద్ద కంపెనీలు 1410+ మంది విద్యార్థులను రిక్రూట్ చేశాయి. క్యాప్జెమినీ 770+ మంది విద్యార్థులను, విప్రో 450+ మంది విద్యార్థులను, L & T టెక్నాలజీ 550+ మంది విద్యార్థులను, DXC టెక్నాలజీ 250+ మంది విద్యార్థులను రిక్రూట్ చేసింది. 10 లక్షల వరకు 250+ మంది విద్యార్థులను నియమించింది. ఇందుకు 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్లు, అత్యాధునిక క్యాంపస్, గొప్ప ప్లేస్మెంట్ రికార్డ్ ద్వారా విద్యార్థులకు హాట్ డెస్టినేషన్గా మారిందన్నారు. తమ యూనివర్శిటీలో 28 రాష్ట్రాలు, దాదాపు 50+ దేశాల నుండి విద్యార్థులు ఉన్నారు. భారతదేశంలోనే నిజమైన గ్లోబల్ ఎక్స్పోజర్ పొందే యూనివర్శిటీ అని చెప్పుకొచ్చారు. ఎల్పీయూ భారతదేశంలోని అన్ని ఇతర విశ్వవిద్యాలయాలను అధిగమిస్తోంది. ముఖ్యంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్స్ ద్వారా ర్యాంక్ చేయబడిన కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎల్పీయూ 74వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ఘనత కూడా అగ్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు దక్కలేదని చెప్పింది. ఎల్పీయూ అకడమిక్స్పై విద్యార్థులు ఏం చెబుతున్నారో వినండి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022లో, LPU దేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాలలో (ప్రభుత్వం , ప్రైవేట్ రెండూ) 36వ స్థానంలో నిలిచింది. బిజినెస్ & ఎకనామిక్స్ సబ్జెక్ట్లో 2వ ర్యాంక్, క్లినికల్ & హెల్త్ సబ్జెక్ట్లో 8వ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో 9, ఇంజినీరింగ్ మరియు లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్లలో 10వ ర్యాంక్ను పొందింది. అలాగే 2022 ఎల్పీయూ అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. bit.ly/3O4HouU (అడ్వర్టోరియల్) -
టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఎల్పీయూ
జలంధర్: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ర్యాంకింగ్లలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలోని టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్పీయూ ఫార్మసీ డిపార్ట్మెంట్ 26వ స్థానంలో నిలిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్పీయూ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పంజాబ్ రీజియన్లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది. -
టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ
జలంధర్: ప్రముఖ మ్యాగ జైన్ ‘ఇండియా టుడే’ ఇటీవల రూపొందించిన దేశంలోని టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్ జాబితాలో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ’ (ఎల్పీయూ) స్థానం పొందింది. ఎంట్రప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్కు ఎల్పీయూ ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిస్తుందని, అందుకే తమకు ఈ గౌవరం లభించిందని ఎల్పీయూ చాన్స్లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎల్పీయూ పేరు సుపరిచితమని.. ఇక్కడ సోలార్ కారు, క్వాడ్-కాప్టర్స్, డ్రైవర్లెస్ కారు వంటి తదితర ఆవిష్కరణలు జరిగాయని ఇండియా టుడే స్టాఫ్ కరస్పాండెంట్ కరిష్మా గోయెంకా పేర్కొన్నారు.