![AP Minister RK Roja Rickshaw Journey in Kashi Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/18/RK-ROJA.jpg.webp?itok=Am33T0Dl)
సాక్షి, వారణాసి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై.. కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment