28న ప్యారిస్‌కు సీఎం జగన్‌ | CM Jagan To Leave Paris For Daughter YS Harsha Reedy Graduation Event | Sakshi
Sakshi News home page

28న ప్యారిస్‌కు సీఎం జగన్‌

Published Wed, Jun 22 2022 1:11 PM | Last Updated on Wed, Jun 22 2022 1:21 PM

CM Jagan To Leave Paris For Daughter YS Harsha Reedy Graduation Event - Sakshi

కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే కోసం సీఎం జగన్‌ ప్యారిస్‌ వెళ్లనున్నారు.

సాక్షి, అమరావతి: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. 

తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement