జనవరి 13న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్‌ ప్రారంభం  | CM YS Jagan May Launch MIG Layout January 13th | Sakshi
Sakshi News home page

జనవరి 13న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్‌ ప్రారంభం  

Published Fri, Jan 7 2022 4:32 AM | Last Updated on Fri, Jan 7 2022 9:31 AM

CM YS Jagan May Launch MIG Layout January 13th - Sakshi

సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement