పులివెందులకు చేరుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Reached Pulivendula For Voting In AP Assembly Elections 2024 Details Inside | Sakshi
Sakshi News home page

AP Assembly Elections 2024: పులివెందులకు చేరుకున్న సీఎం జగన్‌

Published Mon, May 13 2024 5:20 AM

CM YS Jagan reached Pulivendula for Voting

నేడు భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ముఖ్యమంత్రి

పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చేరు­కున్నారు. తన సతీమణి వైఎస్‌ భారతమ్మతో కలిసి సాయంత్రం 6.15 గంటలకు భాక­రా­పురంలోని స్వగృహానికి ఆయన చేరుకున్నారు. 

అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య భాకరాపురంలోని 138 పోలింగ్‌ బూత్‌లో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం సీఎం జగన్‌ తాడేపల్లికి బయలుదేరుతారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement