సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు | Four Young Men Were Deceased When They Went Swimming In Sea | Sakshi

సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

Jun 27 2021 7:25 PM | Updated on Jun 27 2021 7:33 PM

Four Young Men Were Deceased When They Went Swimming In Sea - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శ్రీకాకుళం: కవిటి మండలం పుక్కళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను  బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పెదపులిపాకలో విషాదం
కృష్ణా జిల్లా పెదపులిపాకలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సాయి శ్రీనివాస్(25), గోవింద్(22), సతీష్‌(22)లుగా పోలీసులు గుర్తించారు.

చదవండి: Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి
గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement