
సాక్షి, విశాఖపట్నం: రేపటి( జూలై 19) నుంచి కాకినాడ పోర్ట్-విశాఖ మధ్య మెము స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి మెము ఎక్స్ప్రెస్ కాకినాడలో ఉ.4.25కి బయల్దేరి రాత్రి 9.40కి విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి సా.5.05కి బయల్దేరి రాత్రి 22.10కి కాకినాడ చేరుకోనుంది.