
పాములపాడు(కర్నూలు): ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు. అక్కడక్కడ కొన్ని ఆశ్చర్యాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో ఓ వింత ప్రజలను ఆకర్షిస్తోంది. కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారికి పక్కన మర్రి చెట్టుపై తాటి మొక్క మొలచి, వృక్షంగా వృద్ధి చెందింది. ఎలాంటి కనికట్టు లేకుండా కొన్నేళ్లుగా చెట్టుమీద చెట్టు నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చదవండి: గుడిసె.. అందాలు మెరిసె..
Comments
Please login to add a commentAdd a comment