తాడేపల్లి: ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎండీ, , వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.
కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment