సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌ | Ys Jagan Condemns Attack On Cji Gavai | Sakshi
Sakshi News home page

సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

Oct 6 2025 9:52 PM | Updated on Oct 7 2025 5:53 AM

Ys Jagan Condemns Attack On Cji Gavai

తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్‌పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి  కలవరపరచే విషయం అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement