మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి | YS Rajasekhara Reddy Vardhanthi: CM YS Jagan Pays Tribute YSR Ghat Idupulapaya | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

Published Thu, Sep 2 2021 9:09 AM | Last Updated on Thu, Sep 2 2021 11:12 AM

YS Rajasekhara Reddy Vardhanthi: CM YS Jagan Pays Tribute YSR Ghat Idupulapaya - Sakshi

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.

 

ఇవీ చదవండి:
మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

చిరునవ్వుల వేగుచుక్క 



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement