
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా వైఎస్సార్సీపీ ఎంపీలు కలిశారు. ఏపీ పెండింగ్ సమస్యలపై చర్చించారు.
చదవండి: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment