
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాంలలో ఆడే విదేశీ ప్లేయర్లకు కూడా 28% జీఎస్టీ వర్తించనుంది. గేమింగ్ సంస్థలు ఆయా ప్లేయర్ల నుంచి ఈ మొత్తాన్ని మినహాయించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, హార్స్ రేస్ క్లబ్లు మొదలైన వాటిల్లో బెట్టింగ్లపై 28% (జీఎస్టీ) విధించాలని జీఎస్టీ మండలి నిర్ణయించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment