యూఎస్ ఎలక్షన్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update November 4th 2024 | Sakshi
Sakshi News home page

యూఎస్ ఎలక్షన్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Nov 4 2024 3:45 PM | Updated on Nov 4 2024 4:00 PM

Stock Market Closing Update November 4th 2024

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.41 పాయింట్ల నష్టంతో.. 78,759.70 వద్ద, నిఫ్టీ 314.00 పాయింట్ల నష్టంతో 23,990.35 వద్ద నిలిచాయి. అమెరికాలో రేపు జరగనున్న ఎన్నికల కారణంగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూస్తోంది.'

మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, సిప్లా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) వంటి సంస్థలు నష్టాలను చవిచూసాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement