మళ్ళీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు | Stock Market Starting Update 29th October 2024 | Sakshi
Sakshi News home page

మళ్ళీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

Oct 29 2024 9:47 AM | Updated on Oct 29 2024 12:55 PM

Stock Market Starting Update 29th October 2024

సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 243.95 పాయింట్ల నష్టంతో 79,761.09 వద్ద, సెన్సెక్స్ 56.85 పాయింట్ల నష్టంతో 24,282.45 పాయింట్ల వద్ద సాగుతున్నాయి.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement