విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి | Road Accident At Therlam Mandal Vizianagaram District | Sakshi
Sakshi News home page

విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి

Mar 15 2022 6:06 PM | Updated on Mar 15 2022 6:06 PM

Road Accident At Therlam Mandal Vizianagaram District - Sakshi

సాక్షి,  విజయనగరం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస  వద్ద ఓ బైకును స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు  అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement