దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కారుతో ఢీకొట్టిన టీడీపీ నేతలు | TDP Leaders Hits YSRCP Activists With Car In Palnadu District | Sakshi
Sakshi News home page

దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కారుతో ఢీకొట్టిన టీడీపీ నేతలు

Published Sat, Sep 3 2022 11:26 AM | Last Updated on Sat, Sep 3 2022 11:57 AM

TDP Leaders Hits YSRCP Activists With Car In Palnadu District - Sakshi

నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు.

సాక్షి, పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు. పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్‌ వెంకటేశ్వర్లుపై కూడా టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి గ్రామంలో రెచ్చగొట్టే చర్యలతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. ప్రశ్నించిన సర్పంచ్‌ వెంకటేశ్వర్లుపైనా టీడీపీ నేతలు దాడికి యత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement