కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి | Three People Dead In Kakinada Road Accident | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Jul 28 2024 6:53 AM | Updated on Jul 28 2024 11:21 AM

Three People Dead In Kakinada Road Accident

సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  

వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement