సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం | PM Modi expressed his condolences over the Simhachalam Temple tragedy | Sakshi
Sakshi News home page

సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం

Published Wed, Apr 30 2025 9:52 AM | Last Updated on Wed, Apr 30 2025 9:59 AM

PM Modi expressed his condolences over the Simhachalam Temple tragedy

ఢిల్లీ : విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. 

గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి’అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం ,గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement