విద్యుత్ సరఫరా మెరుగైంది
ఎక్కడికక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందుతోంది. గతంలో మాదిరిగా విద్యుత్ పంపిణీలో ఇబ్బందులు ఉండటం లేదు. లో–వోల్టేజి సమస్య ఉన్నట్లు చెప్పగానే.. కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు.
– నక్కల రవీందర్ రెడ్డి, రైతు, అంతర్గాం
నాణ్యమైన విద్యుత్ అందించాలని..
నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ నష్టాలను వీలైనంత వరకు తగ్గిస్తున్నాం. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నాం.
– సాలీయానాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ
విద్యుత్ సరఫరా మెరుగైంది
Comments
Please login to add a commentAdd a comment