గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి | - | Sakshi
Sakshi News home page

గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి

Published Sun, Feb 9 2025 12:49 AM | Last Updated on Sun, Feb 9 2025 12:49 AM

గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి

గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి

న్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించిన గజవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని గర్భగుడిలోకి తీసుకెళ్లి అభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. – మహబూబ్‌నగర్‌ రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement