నల్లమల పర్యాటకంపై దృష్టి.. | - | Sakshi
Sakshi News home page

నల్లమల పర్యాటకంపై దృష్టి..

Published Thu, Mar 20 2025 1:11 AM | Last Updated on Thu, Mar 20 2025 1:08 AM

నల్లమల పర్యాటకంపై దృష్టి..

నల్లమల పర్యాటకంపై దృష్టి..

రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్‌ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్‌ స్పోర్ట్స్‌, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు.

● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో గెస్ట్‌ హౌస్‌ల నిర్మాణాలు, ట్రెక్కింగ్‌ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్‌, క్యాంపింగ్‌, కారవాన్‌ క్యాంపింగ్‌ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement