కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి

Published Sat, Apr 19 2025 9:50 AM | Last Updated on Sat, Apr 19 2025 9:52 AM

జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌, న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్‌ రమేశ్‌బాబు

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌

ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్‌ లీగల్‌

– వివరాలు IIలోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement