ముక్తాపూర్‌లో జానపద పాట చిత్రీకరణ | - | Sakshi
Sakshi News home page

ముక్తాపూర్‌లో జానపద పాట చిత్రీకరణ

Published Sat, Mar 29 2025 1:04 AM | Last Updated on Sat, Mar 29 2025 1:03 AM

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, పంటపొలాల మధ్య శుక్రవారం జాజిరి జాజిరి అనే జానపద పాటను చిత్రీకరించారు. ఎన్‌ఎస్‌ మ్యుజిక్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పాటలో చిత్రీకరణలో డ్యాన్సర్లు జాను లిరి, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. నమ్రత్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామానికి చెందిన నిర్మాత నూకల అశోక్‌ యాదవ్‌ మాట్లాడుతూ బావ, మరదలు మధ్య జరిగే సరసాలతో జానపద పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement