అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

Published Fri, Apr 18 2025 12:50 AM | Last Updated on Fri, Apr 18 2025 12:50 AM

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

ఖాజీపూర్‌లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయగా.. మంత్రి రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన బంటు చంద్రమ్మ.. తన తల్లి సాయమ్మ పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని నా పేరుకు మార్చాలని సమస్యను మంత్రికి వివరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు భూ భారతి ఓ మైలురాయిలా ఉండిపోవాలన్నారు. నా పేరు మీద తప్పుడు రికార్డులున్నా కూడా ఉపేక్షించకుండా పార్టీలకతీతంగా భూ సమస్యలను పరిష్కరించాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement