కరోనాతో ఒకరి మృతి? | New Covid-19 Cases In India, 60-year-old Man Has Died Of Corona In Chennai | Sakshi
Sakshi News home page

Covid-19 In India: కరోనాతో ఒకరి మృతి?

May 29 2025 9:16 AM | Updated on May 29 2025 10:08 AM

New Corona Cases

సాక్షి, చెన్నై: చెన్నైలో కరోనాతో 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడని తెలిసింది. బుధవారం రాజీవ్‌గాంధీ జీహెచ్‌లో ఈఘటన వెలుగుచూసింది. అయితే ప్రభుత్వం అధికారికంగా సమాచారం వెలువరించలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్నట్టు సమాచారం.

 అదే సమయంలో ఆరోగ్యపరంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆరుగురు కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. వీరిలో రాజీవ్‌గాంధీ జీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఒకరు మృతిచెందినట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement