Viral Video: Thief Snatches Passenger Phone Railway Bridge Bihar - Sakshi
Sakshi News home page

వీడియో: ఇదేందయ్యా ఇది! రెప్పపాటులో.. రైల్వే బ్రిడ్జిపై బిత్తరపోయిన ప్యాసింజర్‌

Published Thu, Jun 9 2022 9:12 PM | Last Updated on Fri, Jun 10 2022 12:03 PM

Viral Video: Thief Snatches Passenger Phone Railway Bridge Bihar - Sakshi

అలా బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే మొబైల్‌ ఫోన్‌లో తీస్తున్న ప్రయాణికుడికి షాక్‌ కొట్టింది.

రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్‌ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్‌ తీసి దృశ్యాన్ని షూట్‌ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఎదురైంది. 


రెయిలింగ్‌కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్‌ చేతిలో ఫోన్‌ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్‌ బెగుసారాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్‌మ్యాన్‌ అని పేరు పెట్టారు నెటిజన్స్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement