రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం | Workers killed in Surat chemical factory blast | Sakshi
Sakshi News home page

రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం

Published Fri, Dec 1 2023 6:09 AM | Last Updated on Fri, Dec 1 2023 6:09 AM

Workers killed in Surat chemical factory blast - Sakshi

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు.

సచిన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement