న్యాయనిర్ణేతగా ఎంపిక
భైంసాటౌన్: వుషూ అసోసియేషన్ ఆఽఫ్ ఇండియా ఆధ్వర్యంలో చండీగఢ్లోని యూ నివర్సిటీలో ఈనెల 22 నుంచి 27 వరకు ఆ లిండియా యూనివర్సి టీ వుషూ పోటీలు నిర్వహించనుండగా జాతీయస్థాయిలో 25 మంది గుర్తింపు పొందిన న్యాయనిర్ణేతలను ఎంపిక చేశారు. వీరిలో భైంసాకు చెందిన ఖేలో ఇండియా సెంటర్ కోచ్ శ్రీరాముల సా యికృష్ణ ఉన్నాడు. ఆమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అబ్దు ల్ ఒమర్ తనను న్యాయనిర్ణేతగా ప్రకటించి నట్లు సాయికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సాయికృష్ణను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment