బీపీ : 79,199 మంది షుగర్‌ : 37, 902 మంది | - | Sakshi
Sakshi News home page

బీపీ : 79,199 మంది షుగర్‌ : 37, 902 మంది

Published Sun, Mar 2 2025 1:04 AM | Last Updated on Sun, Mar 2 2025 1:04 AM

-

జిల్లాలో..

వయస్సులవారీగా బీపీ వ్యాధిగ్రస్తులు:

30 నుంచి 40 15,729

40 నుంచి 50 36,750

50 ఏళ్లు దాటినవారు 26,716

వయస్సులవారీగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు..

30 నుంచి 40 ఏళ్లు 10,450

40 నుంచి 50 ఏళ్లు 17,550

50 ఏళ్లు దాటినవారు 9,902

పట్టణ ప్రాంతాల్లోనే అధికం..

గత ఐదేళ్లలో బీపీ, షుగర్‌ బారిన పడిన వారిలో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారినపడుతున్నట్లుగా గుర్తించారు. నిర్మల్‌ పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,386 మంది బీపీ, 4,575 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement